Headlines
insurance bima sugam

‘బీమా సుగం’ వచ్చేస్తోంది..

ఇకపై ఇన్సూరెన్స్ పనులన్నీ ఒకే చోట.. ‘బీమా సుగం’కు IRDAI ఆమోదం పాలసీ ప్రీమియాలను పోల్చి చూడవచ్చు కూడా.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫామ్ ‘బీమా సుగం’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా అన్ని బీమా కంపెనీలకు సంబంధించిన సమాచారం ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండేలా బీమా మౌలిక సదుపాయాలు సృష్టించబడతాయి. బీమా సుగంలో జీవితం, ఆరోగ్యం, సాధారణ సహా అన్ని వర్గాల బీమా జాబితా ఉంటుంది. అక్కడ…

Read More
ED RIDES dheeraj SAHU

IT raids: 174 డబ్బు సంచులు.. రూ.353 కోట్లు

incom tax : సాధారణంగా ఈడి (enforcement directorate), ఐటి (incom tax) దాడుల్లో వందల కోట్లలో అక్రమ డబ్బు బయటపడిన దాఖలాలు చూసి ఉంటాం. కానీ జార్ఖండ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు ఇంటిలో ఒక రహస్య ఖజానానే బయటపడింది.. ఇక్కడ డబ్బు సంచులు చూసిన అధికారులే  ముక్కుమీద వేలు వేసుకున్నారంటే.. అతని అక్రమ సంపాదన ఎంతో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. 5 పగళ్లు, 4 రాత్రులు, 174 డబ్బు సంచులు, 353 కోట్ల…

Read More
stocks jump

ఏడాదిలో 32 ప్రభుత్వ స్టాక్‌లు మల్టీబ్యాగర్‌గా మారాయి..

గత ఏడాది (2023) స్టాక్ మార్కెట్‌కు చాలా బాగుంది. ముఖ్యంగా పిఎస్‌యు షేర్లకు గత ఏడాది కాలంలో విపరీతమైన ర్యాలీ కనిపించింది. ఈ కాలంలో, మార్కెట్‌లో మొత్తం 32 ప్రభుత్వ షేర్లు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. అయితేే ఏకంగా 32 ప్రభుత్వ షేర్లు ఒక సంవత్సరం రాబడి కనీసం 100 శాతం ఉంది. ఐఆర్‌ఎఫ్‌సి (IRFC) 330% జనవరి 16 వరకు ఉన్న డేటా ప్రకారం, గత ఏడాది కాలంలో ప్రభుత్వ షేర్లలో అత్యుత్తమ పనితీరు ఐఆర్‌ఎఫ్‌సి…

Read More
47 percent of women make independent financial decisions

47 శాతం మంది మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు

50 శాతం మంది ఎప్పుడూ రుణం తీసుకోలేదు దేశంలోని మెట్రోలలో 47 శాతం మంది శ్రామిక మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే 45 ఏళ్లు పైబడిన మహిళలు తమ అనుభవాలను సద్వినియోగం చేసుకుని నాయకులుగా ఎదిగారని కొత్త సర్వేలో వెల్లడైంది. ఉమెన్ అండ్ ఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ సర్వేలో క్రిసిల్‌తో పాటు డిబిఎస్ బ్యాంక్ ఇండియా దేశంలోని 10 నగరాల్లోని మహిళలతో సర్వే నిర్వహించింది. క్రెడిట్ కార్డుల వినియోగంలో హైదరాబాద్, ముంబై మహిళలు…

Read More
mumbai HOME

ముంబై వాసుల ఆదాయంలో సగం గృహ రుణాలకే..

ఇంటి కల అందరికీ ఉండేదే.. అదీ పట్టణాలు, నగరాల్లో ఇళ్లు కొనాలంటే ఇంకా ధైర్యం చేయాలి.. అంతకన్నా డబ్బు బాగా ఉండాలి. కానీ హైదరాబాద్, చెన్నైలతో పోలిస్తే వాణిజ్య రాజధాని ముంబైలో ల్యాండ్ రేట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక ఇక్కడ ఇళ్లు కొనాలంటే కోట్లు కుమ్మరియాల్సిందే. అలాంటిది ముంబై ప్రజుల్లో ఇంటిని కొనేవారిలో సగం ఆదాయం గృహ రుణాలకే పోతోందట.. అంటే వారి సంపాదించే దానిలో సగం ఇంటి రుణానికే చెల్లించాల్సి వస్తోంది. దీని…

Read More
7 thousand crores with 4 lakhs..

4 లక్షలతో 7 వేల కోట్లు.. నీళ్లతో కోట్ల వ్యాపారం..

నీళ్లతో వ్యాపారం చేయొచ్చని 50 ఏళ్ల క్రితం ఎవరైనా ఊహించి ఉంటారా.. కానీ ఓ వ్యక్తి ఇలా ఆలోచించి వాటర్ బాటిళ్లతో భారతదేశంలో కోట్లాది రూపాయల వ్యాపారాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం అవే బాటిల్ వాటర్ కొని రోజూ వాడుతున్నాం. పాలు, కూరగాయలు, ధాన్యాలు విక్రయించి డబ్బు సంపాదించడం సాధారణంగా చూస్తూనే ఉంటాం..  కానీ ఆ రోజుల్లోనే నీటిని అమ్మడం  ద్వారా డబ్బు సంపాదించవచ్చని, కోట్ల వ్యాపారం సృష్టించవచ్చని నమ్మాడు. అంతేకాదు ఈ వ్యాపారవేత్త నీటిని అమ్మడం…

Read More
Jio New Year Bumper Offer

జియో కొత్త సంవత్సరం బంపర్ ఆఫర్

 ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా రిలయన్స్ జియో సంవత్సరం చివరిలో కస్టమర్ల కోసం ఒక గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అదే 2,999 వార్షిక ప్లాన్, జియో 24 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తోంది. ఈ ఆఫర్ Jio న్యూ ఇయర్ ఆఫర్ కింద అందుబాటులో ఉంది. జియో ఆఫర్తో రోజువారీ ధర రూ.8.21 నుండి రూ.7.70కి తగ్గుతుంది. జియో రూ. 2,999 ప్లాన్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. జియో రూ. 2,999 ప్లాన్ 12 నెలలు అంటే 365…

Read More
aadhar card update

కేవలం రూ.50తో ఇంట్లోనే కూర్చుని ఆధార్‌లోని చిరునామా మార్చుకోవచ్చు..

మీరు ఆధార్ కార్డ్‌లో మీ చిరునామా, ఇతర మార్పులు చేయాలనుకుంటున్నారా.. అంటే ఆధార్ ను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా.. మీరు దీన్ని ఇంట్లోనే కూర్చుని  సులభంగా చేయవచ్చు. ఆన్‌లైన్ ఆధార్‌లో చిరునామా మార్పు చేసుకునే వీలుంది. అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది, కావున దానిలో పేర్కొన్న చిరునామా కరెక్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది వ్యక్తులు చిరునామాను మార్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సెంటర్ వెళితే పెద్ద క్యూలు, ఆలస్యం వంటివి చూడాల్సి వస్తోంది. ప్రజలు…

Read More
onion, street vendor

డజను గుడ్లు రూ.400.. కిలో ఉల్లి రూ.250

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు విలవిల విపరీతంగా పెరిగిన ఆహార పానీయాల ధరలు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం బారిన పడ్డ దేశాల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఉండబోతోంది. ఎందుకంటే ఈ దేశం చరిత్రలోనే ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతికూల పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి అనేక సార్లు అప్పులు చేయడంతో..  ఇప్పుడు పెద్ద రుణ ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. దీని కారణంగా అక్కడ…

Read More