Category: Growth Share
యుపిఐ మనీ ట్రాన్స్ఫర్ పరిమితి
ఒక రోజులో ఎంత మొత్తాన్ని బదిలీ చేయవచ్చు పేటిఎం , ఫోన్ పే, గూగుల్ పే యాప్ నుంచి డబ్బు బదిలీకి పరిమితి నిర్ణయించబడింది. మీరు ఒక రోజులో పరిమితి వరకు మాత్రమే ఇతరులకు డబ్బు పంపగలరు. యుపిఐ సహాయంతో నేటి కాలంలో డబ్బును బదిలీ చేయడం సులభం అయింది. యుపిఐ సహాయంతో క్యూఅర్ కోడ్ను స్కాన్తో ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు సులభంగా డబ్బును బదిలీ చేయవచ్చు. పేటిఎం , ఫోన్ పే, గూగుల్…
ప్రతి నెల రూ. 5.70 లక్షల పెన్షన్ ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ప్రతి నెలా రూ. 26,000 పెట్టుబడి పెట్టి, 100% వరకు యాన్యుటీని కొనుగోలు చేస్తే, మీరు రూ. 5,70,000 పెన్షన్ పొందవచ్చు. ఏ ఉద్యోగికి అయినా పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం ఆగిపోతుంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ప్రతినెలా ఆదాయాన్ని పొందడానికి అనేక పెన్షన్ పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తారు….
రిటైల్ ఇ-రూపాయి ప్రారంభం
పేపర్ కరెన్సీ ఈ ఎలక్ట్రానిక్ వెర్షన్ఇది యుపిఐకి ఎలా భిన్నంగా ఉందో తెలుసుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ ) రిటైల్ డిజిటల్ రూపాయి (ఇ-రూపాయి) పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్లో, డిజిటల్ రూపాయి సృష్టి, పంపిణీ, రిటైల్ వినియోగం మొత్తం ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారు. ఈ పరీక్ష నుండి నేర్చుకున్న వాటి ఆధారంగా రిటైల్ డిజిటల్ రూపాయిలో మార్పులు చేస్తారు. ఆపై ప్రతి ఒక్కరూ ఉపయోగించడానికి దీనిని విడుదల చేస్తారు. పైలట్కు ఎంపిక…
దీపావళికి ముందు బోనస్ షేర్ల వర్షం
మూడు కంపెనీ షేర్ హోల్డర్లు బోనస్ షేర్లను పొందుతారు ఈ వారం మూడు కంపెనీ షేర్లు ఎక్స్-బోనస్లో ట్రేడ్ అవుతాయి అవే యుహెచ్ జవేరి, రీజెన్సీ ఫిన్కార్ప్, ఆటమ్ వాల్వ్ షేర్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ లాభంలో డివిడెండ్, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, రైట్స్ ఇష్యూ మొదలైన అనేక ఇతర పద్ధతులు ఉంటాయి. ఈ వారం మూడు కంపెనీల షేర్లు ఎక్స్-బోనస్లో ట్రేడ్ అవుతాయి. ఈ స్టాక్లు యుహెచ్…
అక్షరాలా.. రూ.6,58,90,88,00,00,000
ఇది 100 మంది భారతీయ ధనవంతుల మొత్తం నికర విలువ డాలర్లలో మొత్తం $800 బిలియన్లు అంటే రూ.65.89 లక్షల కోట్లు భారతీయ సంపన్నుల్లో అదానీ టాప్, రెండో స్థానంలో ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా 100 మంది ధనవంతుల సంపద అక్షరాలా రూ.6,58,90,88,00,00,000 (రూ.65.89 లక్షల కోట్లు = 800 బిలియన్ డాలర్లు).. ఇది 2022 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నాటికి ఉన్న విలువ మాత్రమే. ఇది తర్వాతి కాలంలో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు….
ఓపిక పట్టినందుకు ఈ స్టాక్ 1,126% రాబడిని ఇచ్చింది..
ఇప్పుడు కంపెనీ బోనస్ షేర్లను ఇస్తోంది.. ఫైనాన్స్ కంపెనీ ఛాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది. ఈ బోనస్ షేర్ 1:1 నిష్పత్తిలో పంపిణీ చేసింది. అంటే ప్రతి షేరుకు ఒక వాటా ఇచ్చింది. దీని రికార్డు తేదీ సెప్టెంబర్ 23గా నిర్ణయించారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు తెలిపిన ప్రకారం, బోనస్ ఈక్విటీ షేర్లు 1:1 నిష్పత్తిలో ఇచ్చింది. రికార్డు తేదీ శుక్రవారం అంటే 2022 సెప్టెంబర్ 23గా నిర్ణయించింది. ఛాయిస్ ఇంటర్నేషనల్…
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 600% రాబడిని ఇచ్చిన షేరు ఇది..
ఇప్పుడు కంపెనీ 1 బోనస్ షేర్ ఇస్తోంది ఒక మల్టీబ్యాగర్ స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 600 శాతం రాబడిని ఇచ్చింది. ఈ షేరు పేరే ఐఎఫ్ఎల్(IFL) ఎంటర్ప్రైజెస్కు, ఈ కంపెనీ ఇప్పుడు తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇస్తోది. కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే ప్రతి 1 షేర్కి 1 బోనస్ షేర్ని పొందుతారు. కంపెనీ షేరు 52 వారాల గరిష్టం రూ.165, అదే సమయంలో 52 వారాల కనిష్ట…
ఈ టైర్ కంపెనీ బంపర్ రిటర్న్ ఇచ్చింది..
ఈ టైర్ కంపెనీ అద్బుతమైన రాబడిని ఇచ్చింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలను పొందారు. అదే టైర్ల తయారీ సంస్థ సియట్(CEAT), ఈ కంపెనీ షేరు ఇన్వెస్టర్లకు షాకింగ్ రిటర్న్స్ ఇచ్చింది. సియట్ షేరు ధర 20 శాతం పెరిగి రూ.1600 స్థాయిని దాటింది. ఇది 52 వీక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చూపింది. గతేడాది(2020) మే నెలలో ఈ షేరు రూ.700 వద్ద ఉంది. అంటే రెట్టింపు అయింది. 2022 సెప్టెంబర్ 14…
క్రెడిట్ స్కోర్ పెరగాలా..
రుణం పొందడంలో మంచి క్రెడిట్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ను పెంచుకోవడం, రక్షించుకోవడం ఎలాగో తెలుసుకోండి.. మీ క్రెడిట్ చరిత్ర హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు ఎంత అర్హత ఉందో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను తిరిగి చెల్లించడంలో మీ ట్రాక్ రికార్డ్ గురించి మీకు తెలియజేస్తుంది. ఒక విధంగా, రుణాన్ని సులభంగా పొందడం మీ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. రుణాల కోసం పెరుగుతున్న డిమాండ్ జూలై 2023లో…
