All blog posts

TELUGUPAISA let's start saving money

ద్రవ్యోల్బణం పెరుగుతోంది..

ఇప్పుడు సరైన సమయమా లేక మరికొంత కాలం వేచి ఉండాలా?

ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఇళ్లు లేదా కార్ల కొనుగోలు చేయవచ్చా? అనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతోంది. అయితే ప్రజలు మాత్రం ఆస్తులు, కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ఈ ఏడాది కొనుగోళ్లకు జనం మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత ఇల్లు, కారు కొనడానికి సరైన సమయం ఎప్పుడని వారు ఆలోచనలో పడ్డారు. మరికొందరు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజా ద్రవ్యోల్బణం గణాంకాల తర్వాత డిసెంబర్ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ రుణ రేట్లను మరింత పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే డిసెంబర్ నుంచి ఇల్లు లేదా కార్ లోన్ తీసుకోవడం మరింత ఖరీదు అవుతుంది. అంటే మీరు కొనాలని ప్లాన్ చేస్తే, వేచి ఉండటం మేలు, లేకపోతే మీకు చాలా ఖర్చు అవుతుంది. దీని గురించి ఒక ఆర్థిక సంస్థ చెప్పిందేమిటో చూద్దాం..

వడ్డీ రేట్లు ఎంతమేరకు పెరగవచ్చు

ద్రవ్యోల్బణం అంటే ఏమిటి.. ?