బంగారంలో పెట్టుబడి.. ఈ చాన్స్ మిస్ కావొద్దు..

Gold Bond Scheme,

సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడికి మరో అవకాశం  ఆగస్టు 22 నుండి ప్రారంభం.. 1 గ్రాము బంగారానికి రూ. 5,147 చెల్లించాలి సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు మళ్లీ అవకాశం వచ్చింది. అవును ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 రెండో సిరీస్ ఆగస్టు 22 నుండి ప్రారంభమవుతుంది. ఈ అవకాశం ఆగస్టు 26 వరకు అవకాశం ఉంటుంది. ఈసారి ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.5,197గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం, డిజిటల్ చెల్లింపు చేయడం … Read more

error: Content is protected !!