ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేర్ అదుర్స్    

ఒకటికి బదులు మూడు బోనస్ షేర్లు ఇస్తోంది టూర్, ట్రావెల్ కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ మరోసారి తన వాటాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన ఒక షేరుకు బదులుగా వాటాదారులకు 3 బోనస్ షేర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు షేర్‌ను రెండు భాగాలుగా విభజించేందుకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 10న ఈ వార్తతో మార్కెట్లో ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేరు 6 శాతం పెరిగి రూ.428కి చేరుకుంది. పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు ఈజీమైట్రిప్.కామ్(EasyMyTrip.com) … Read more

error: Content is protected !!